పద్మశాలి సంఘం సమావేశం

83பார்த்தது
పద్మశాలి సంఘం సమావేశం
సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు కొప్పెరి వెంకట హరి హర కిషన్ అధ్యక్షతన కార్యాలయంలో సంఘం గురువారం మధ్యాహ్నం 12: 30 గంటలకు సమావేశమైనారు. ఈ సమావేశంలో శనివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా పద్మశాలి సంఘం ప్రతిష్టించిన బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిద్దామని, కుల బాంధవులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గొంట్యాల పండరి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி