23న బ్లాక్ డే జయప్రదం చేయాలి

64பார்த்தது
23న బ్లాక్ డే జయప్రదం చేయాలి
నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఈనెల 23వ తేదీన నిర్వహించే బ్లాక్ డేని జయప్రదం చేయాలని సిఐటీయు జిల్లా కార్యదర్శి సాయిలు కోరారు. సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. పట్టణ మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ప్రతిఘటించాలని కోరారు.

தொடர்புடைய செய்தி