రేపు సంగారెడ్డిలో మంత్రి దామోదర్ పర్యటన

85பார்த்தது
రేపు సంగారెడ్డిలో మంత్రి దామోదర్ పర్యటన
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈనెల 17వ తేదీన సంగారెడ్డిలో పర్యటిస్తారని కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం ప్రకటనలో తెలిపారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమయానికి సకాలంలో హాజరుకావాలని కోరారు.

தொடர்புடைய செய்தி