మ్యాన్ హోల్ లీకేజీ.. రోడ్డుపైకి మురుగునీరు

78பார்த்தது
సంగారెడ్డిలోని బైపాస్ రహదారిలో బసవేశ్వర విగ్రహం వద్ద మ్యాన్ హోల్ లీకేజీతో రోడ్డుపై శుక్రవారం మురుగునీరు పారుతుంది. తరచుగా మ్యాన్ హోల్ లీకేజీ అవుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. రోడ్డుపై మురుగునీరు పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి శుభ్రం చేయించాలని కోరారు.

தொடர்புடைய செய்தி