ఏనాడు ప్రజల్లో ఉండని కేసీఆర్: జగ్గారెడ్డి

54பார்த்தது
ఏనాడు ప్రజల్లో ఉండని కేసీఆర్: జగ్గారెడ్డి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో ఉన్న.. ప్రతిపక్షంలో ఉన్న ఏనాడు ప్రజలను కలవలేదని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. గాంధీ భవన్ లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ సచివాలయంలో ఎన్ని రోజులు ఉన్నారో, 9 నెలల పాలనలో రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు సచివాలయంలో ఉన్నారో తేల్చుకుందామా అని ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி