కల్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పించాలని వినతి

61பார்த்தது
కల్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పించాలని వినతి
అర్హులైన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పించాలని కోరుతూ జన జాగృతి సేన ఆధ్వర్యంలో తహసిల్దార్ దేవదాసుకు శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. 180 మంది లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి కోసం ఎదురుచూస్తున్నారని తహసిల్దార్ కు వివరించారు. స్పందించి చెక్కులు ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సాయికుమార్, అబ్దుల్ కలీం పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி