హాకీ జిల్లా స్థాయి పోటీలను ప్రారంభించిన జిల్లా అధికారులు

57பார்த்தது
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో హాకీ పోటీలను గురువారం నిర్వహించారు. ఈ పోటీలలో డిఈఓ వెంకటేశ్వర్లు, డిఎస్ఓ ఖాసీం భేగ్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ ప్రారంభించారు. హాకీ పోటీల్లో విజేతగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జావిద్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி