తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

83பார்த்தது
తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. జాబ్ మేళాకు 122 మంది నిరుద్యోగ అభ్యర్థులు హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ రత్నప్రసాద్ ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం జరిగింది. ఎంపికైన వారిని డాక్టర్ రెడ్డిస్ లాబ్స్ లో ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని కళాశాల ప్రిన్సిపాల్ రత్నప్రసాద్ తెలిపారు.

தொடர்புடைய செய்தி