అర్ధాంతరంగా నిలిచిపోయిన సమీకృత మార్కెట్ పనులు

82பார்த்தது
సంగారెడ్డి మున్సిపాలిటీలోని బైపాస్ రహదారిలో రెండు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. రెండు సంవత్సరాల క్రితం అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమీకృత మార్కెట్ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం నిధులు పూర్తిస్థాయి విడుదల చేయకపోవడంతో పనులను నిలిపివేశారు. అధికారులు స్పందించి సమీకృత మార్కెట్ పనులు వేగవంతం చేయించాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி