ఉత్సాహంగా క్రీడా పోటీలు

58பார்த்தது
పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో మండల స్థాయి క్రీడా పోటీలు గురువారం నిర్వహించారు. పోటీలను మండల విద్యాధికారి వెంకట నర్సింలు ప్రారంభించారు. అండర్ -14, 17 బాలుర కబడ్డీ, ఖోఖో పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన వారిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని ఎంఈఓ చెప్పారు.

தொடர்புடைய செய்தி