ఉత్సాహంగా బాలికల క్రీడా పోటీలు

61பார்த்தது
సంగారెడ్డి లోని అంబేద్కర్ మైదానంలో రెండో రోజు బాలికలకు అండర్- 14 కబడ్డీ, ఖోఖో పోటీలు శుక్రవారం నిర్వహించారు. మండలంలోని వివిధ పాఠశాల నుంచి వచ్చిన బాలికలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ చూపిన బాలికలను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని మండల విద్యాధికారి వెంకట నర్సింలు తెలిపారు. 21వ తేదీన కూడా మండల స్థాయి క్రీడా పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி