సంగారెడ్డిలో దిశా కమిటీ సమావేశం

68பார்த்தது
సంగారెడ్డిలో దిశా కమిటీ సమావేశం
సంగారెడ్డి లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో దిశ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఎంపీలు సురేష్ షెట్కార్, రఘునందన్ రావులు హాజరయ్యారు. పలు అంశాలపై కమిటీలు చర్చించారు. సమావేశంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, సంజీవరెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி