కలెక్టర్ కార్యాలయం ముందు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా

71பார்த்தது
అర్హులైన ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జయరాజ్ మాట్లాడుతూ, రుణమాఫీకి రేషన్ కార్డును పరిగణలోకి తీసుకోవడంతో అర్హులైన రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.

தொடர்புடைய செய்தி