ఎకరాకు 25 వేల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్: సిపిఎం

83பார்த்தது
ఎకరాకు 25 వేల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్: సిపిఎం
భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. కొండాపూర్ మండలంలో భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, మండలంలో పత్తి, మొక్కజొన్న, కంది పంటలు పూర్తిగా నష్టపోయినట్లు చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు తయారు చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி