కాలుష్యపు కొరల్లో బొబ్బిలి కుంట

67பார்த்தது
సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న బొబ్బిలి కుంట చెరువు కలుషితమవుతోందని స్థానికులు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాంతినగర్, నారాయణరెడ్డి కాలనీల నుంచి వచ్చే మురుగునీరు, చెత్త చెదారం వేయండంతో బొల్లికుంటలోకి అధ్వానంగా మారింది. అధికారులు స్పందించి మురుగు నీటిని వేరే మార్గంగా మళ్లించాలని కోరుతున్నారు. చెరువు పూడిక తీయించి శుభ్రం చేయించాలని విన్నవించారు.

தொடர்புடைய செய்தி