బీసీ గురుకుల పాఠశాల ఇన్ ఛార్జ్ ఆర్సీవోగా సంతోషి

64பார்த்தது
బీసీ గురుకుల పాఠశాల ఇన్ ఛార్జ్ ఆర్సీవోగా సంతోషి
మహాత్మ జ్యోతిబాపూలే బిసి గురుకుల పాఠశాల ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ ఛార్జ్ ఆర్సీవోగా సంతోషిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆర్సీవోగా పని చేసిన ప్రభాకర్ గత నెల 31న ఉద్యోగ విరమణ చేశారు. సదాశివపేట బీసీ గురుకుల ప్రిన్సిపల్ సంతోషికి ఇన్ ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు.

தொடர்புடைய செய்தி