పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలి: అదనపు కలెక్టర్

59பார்த்தது
పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలి: అదనపు కలెక్టర్
జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, 650 ఓట్లు పైబడిన వాటిల్లో రెండో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పారు. 646 పంచాయతీల్లో 8, 36, 370 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో పంచాయతీ అధికారి సాయిబాబా పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி