వినాయక మండపంలో అదనపు కలెక్టర్ ప్రత్యేక పూజలు

76பார்த்தது
వినాయక మండపంలో అదనపు కలెక్టర్ ప్రత్యేక పూజలు
సంగారెడ్డి పట్టణం పాత బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ దంపతులు సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు చేశారు. అదనపు కలెక్టర్ దంపతులను మండప నిర్వహకులు ఘనంగా సన్మానించారు. 47 సంవత్సరాలకు భారీ సెట్టింగ్ తో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

தொடர்புடைய செய்தி