సిక్కు వాడలో గణపతికి 51 నైవేద్యాలు

65பார்த்தது
సిక్కు వాడలో గణపతికి 51 నైవేద్యాలు
సంగారెడ్డి పట్టణంలోని సిక్కువాడ గణపతి మండపంలో సోమవారం 51 రకాల నైవేద్యాలు సమర్పించారు. గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు తమ ఇళ్లలో తయారు చేసిన పిండి వంటలు, స్వీట్లు గణపతికి సమర్పించారు. మండపంలో భజన కార్యక్రమాన్ని జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో గణపతిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி