3. 01 లక్షలు పలికిన వినాయకుని లడ్డు

84பார்த்தது
3. 01 లక్షలు పలికిన వినాయకుని లడ్డు
కంది మండలం ఎద్దు మైలారం గ్రామంలో వినాయక లడ్డు వేలంపాట సోమవారం నిర్వహించారు. గ్రామానికి చెందిన నల్ల శ్రీలత రామ్ రెడ్డి 3, 01, 111 రూపాయలకు లడ్డూను వేలం పాటలో సొంతం చేసుకున్నారు. లడ్డు దక్కించుకున్న శ్రీలత రామ్ రెడ్డి దంపతులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వినాయక మంటప నిర్వాహకులు,తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி