గణపతికి 108 రకాల నైవేద్యాలు

52பார்த்தது
గణపతికి 108 రకాల నైవేద్యాలు
సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని విద్యానగర్ లో ఉన్న గాయత్రి శ్రీనివాస అపార్ట్మెంట్ లో గణపతికి శుక్రవారం రాత్రి 108 రకాల నైవేద్యాలను సమర్పించారు. మహిళలు తమ ఇళ్లలో తయారుచేసిన పిండివంటలు పండ్లను గణపతి వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. 108 రకాల నైవేద్యాలు సమర్పించి భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు.

தொடர்புடைய செய்தி