ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి: ఎస్పీ

72பார்த்தது
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి: ఎస్పీ
వినాయక నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ రుపేష్ సూచించారు. పటాన్ చెరు, బొల్లారం, అమీన్ పూర్ లలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. చెరువులో కుంటలలో నిమజ్జనం చేస్తున్నందున గజ ఈతగాలను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావు, డిఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐలు ప్రవీణ్, నాగరాజు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி