జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు

81பார்த்தது
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం మెదక్ బాలనగర్ జాతీయ రహదారిపై గురువారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేపట్టిన నియోజకవర్గ రైతు మహా ధర్నా కార్యక్రమంలో ప్లకార్డులు పట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం రైతులను రుణమాఫీ పేరిట మోసగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி