నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేత

50பார்த்தது
నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేత
హైదరాబాద్ నగర జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలిని జిహెచ్ఎంసి కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నాగేష్ కలిశారు. కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రామచంద్రపురం డివిజన్ లోని పలు లోతట్టు ప్రాంతాలలో సీసీ రోడ్ లేక కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమస్యను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నిధులు మంజూరు చేయాలంటూ వినతి పత్రం అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி