గృహలక్ష్మి మంజూరి పత్రాలు పంపిణి

52பார்த்தது
గృహలక్ష్మి మంజూరి పత్రాలు పంపిణి
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలనలో భాగంగా గృహలక్ష్మి పథకం కింద 5 వందల రూపాయలకు ఎల్ పి జి గ్యాస్ లబ్ధిదారులకు గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామ పంచాయతీ నందు మంజూరి పత్రాలు శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ గౌడ్, యాదగిరి, నరేందర్ గౌడ్, కరోబర్ నర్సింలు, ఆపరేటర్ విజయ్, గిరిప్రసాద్, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி