సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: ఎమ్మెల్యే

51பார்த்தது
సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: ఎమ్మెల్యే
సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు లో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని గురువారం జ్యోతి ప్రతిమల చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎందరో విద్యార్థులు తీర్చిదిద్దిన ఘనత ఉపాధ్యాయులకే దక్కుతుందని చెప్పారు. నియోజకవర్గస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

தொடர்புடைய செய்தி