విద్యార్థి దశ నుండే రాజ్యాంగం పట్ల హక్కుల పట్ల అవగాహన ఉండాలి

69பார்த்தது
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ బాలికల గురుకుల పాఠశాలలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో విద్యార్థిలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు అడ్వకేట్ సుభాషిని, జనరల్ సెక్రటరీ హోప్ విజయ్ మహేశ్వర్ లు హాజరై విద్యార్థినులకు మానవహక్కుల పై అవగాహన కల్పించారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థి దశ నుండే రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி