మార్కెట్లో రాఖీ పండగ సందడి

64பார்த்தது
జిన్నారం మండల కేంద్రంలోని ప్రధాన మార్కెట్ రోడ్ లో రాఖీ పౌర్ణమి సందడి నెలకొంది. కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారస్తులు రాఖీ స్టాళ్లను ఏర్పాటు చేశారు. రంగురంగుల రాఖీలను అమ్ముతూ కొనుగోలుదారులను ఆకర్షించారు. పలు స్టాళ్లలో రాఖీలు కొనుగోలు చేస్తూ సందడి నెలకొంది. మిఠాయి షాపుల వద్ద రద్దీ కనిపించింది. మార్కెట్లో వినూత్న తరహాలో రాఖీలు లభ్యమవుతున్నాయి. దీంతో రాఖీ స్టాల్స్ వద్ద మహిళలు యువతుల సందడి నెలకొంది.

தொடர்புடைய செய்தி