చెరువులు కుంటలను కాపాడండి

71பார்த்தது
పటాన్చెరులో చెరువులు, కుంటలు, నాళాలు కబ్జాలు తొలగించి, వాటిని కబ్జా చేసిన నాయకులను, వెంచర్లు చేసిన రియల్టర్లను, పర్మీషన్లు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి వారి ఆస్తులు జప్తు చేయాలని మెట్టు శ్రీధర్ అన్నారు. నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని శుక్రవారం వ్యవస్థాపక అధ్యక్షులు నవ భారత్ నిర్మాన్ యువసేన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు మెట్టు శ్రీధర్ కోరారు.

தொடர்புடைய செய்தி