వరద ముంపుకు శాశ్వత పరిష్కారం: నీలం మధు

82பார்த்தது
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి, ఇస్నాపూర్ చెరువుల నుంచి అలుగులు పారుతుండడంతో వరద నీరంతా రోడ్ల పై చేరి చిట్కుల్ గ్రామ పంచాయతీ పరిధిలో ముంపుకు గురైనది. పలు కాలనీలను ఎన్ఎంఆర్ వ్యవస్థాపకులు నీలం మధు ముదిరాజ్ శుక్రవారం పరిశీలించారు. పటాన్చెరు ఎంపీవో హరిశంకర్ గౌడ్, ఈఓ కవితతో కలిసి రాధమ్మ, నాగార్జున, పార్థసారథి తదితర కాలనీలలో పర్యటించారు.

தொடர்புடைய செய்தி