పటాన్ చెరు పట్టణంలో వృద్ధుడి మిస్సింగ్

78பார்த்தது
పటాన్ చెరు పట్టణంలో వృద్ధుడి మిస్సింగ్
పటాన్చెరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వృద్ధుడి అదృశ్యం పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సంగుపేట గ్రామానికి చెందిన ఎర్రోళ్ల దుర్గయ్య (65) మంగళవారం సాయంత్రం 4: 30 గంటలకు పటాన్చెరు బస్టాండులో అదృశ్యమయ్యాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி