మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు

65பார்த்தது
మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు
భారతదేశ గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్ భారతరత్న అవార్డు గ్రహీత విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా రామచంద్రాపురం బిహెచ్ఎల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. బిఎంఎస్ నాయకులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డి సమక్షంలో బిహెచ్ఇఎల్ ఇంజనీర్స్ అందరిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி