జిల్లా స్థాయి క్రీడోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

84பார்த்தது
జిల్లా స్థాయి క్రీడోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణ మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి క్రీడోత్సవాలను సోమవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. వారం రోజుల పాటు కబడ్డీ, కోకో, వాలీబాల్ తదితర అంశాల్లో క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி