పటాన్చెరులో గురుపూజోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

76பார்த்தது
పటాన్చెరులో గురుపూజోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలల గురుపూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురువులను ఘనంగా సన్మానించారు. గత 25 సంవత్సరాలుగా ప్రతి ఏటా గురుపూజోత్సవం నిర్వహించి, ఉపాధ్యాయులను సన్మానించడం సంతోషకరంగా ఉందని ఆయన తెలిపారు.

தொடர்புடைய செய்தி