నేడు పటాన్చెరులో గురుపూజోత్సవ కార్యక్రమం

60பார்த்தது
నేడు పటాన్చెరులో గురుపూజోత్సవ కార్యక్రమం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో గురువారం ఉదయం 11: 00 గంటలకు పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో పటాన్చెరు నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ పాఠశాలల గురుపూజోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పటాన్చెరు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

தொடர்புடைய செய்தி