డాక్టర్ కిషన్ రావు సంస్మరణ సభలో ఎంపీ

59பார்த்தது
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటన్చెరు జిహెచ్ఎంసి కార్యాలయంలో కాలుష్య వ్యతిరేక పర్యావరణ ఉద్యమాల యోధుడు కిషన్ రావు సంస్మరణ సభలో ఆదివారం మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎంపీకి ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி