రైతులకు న్యాయం చేయాలని వినతి

65பார்த்தது
పటాన్ చేరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో రైతులకు నోటీసులు ఇవ్వకుండా నేషనల్ హైవే కోసం భూములు తీసుకుంటున్నారని సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టర్ వల్లూరు క్రాంతికి సోమవారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ రైతులకు నోటీసులు ఇవ్వకుండా భూములు తీసుకోవడం సరికాదని చెప్పారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి నాగేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி