జిన్నారం మండలంలో మోస్తారు వర్షం

59பார்த்தது
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని ఊట్ల జంగంపేట మంగంపేట శివనగర్ తదితర గ్రామాలలో ఆదివారం సాయంత్రం ఒకసారిగా ఆకాశం మేఘావృతమై మోస్తారు వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. వర్షం కారణంగా వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు.

தொடர்புடைய செய்தி