పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: డీఈవో

55பார்த்தது
పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: డీఈవో
పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డిఈఓ వెంకటేశ్వర్లు సూచించారు. రామచంద్రపురం మండలం ఈదుల నాగులపల్లి జిల్లా పరిషత్ పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులు ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.

தொடர்புடைய செய்தி