పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం

83பார்த்தது
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ గణేష్ గడ్డ ఆలయంలో శనివారం వినాయక చవితి పండుగ సందర్భంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி