రూ.20 లక్షలతో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన

68பார்த்தது
రూ.20 లక్షలతో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన
పటాన్చెరు డివిజన్ పరిధిలోని చైతన్య నగర్, శిశుమందిర్ కాలనీలలో 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు శుక్రవారం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, విజయకుమార్, అఫ్జల్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி