మహిళలు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే

85பார்த்தது
మహిళలు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే
మహిళలు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఇందిరా మహిళల శక్తి పథకం కింద మహిళలకు కోళ్లు పంపిణీ చేశారు. ఈ మేరకు
సంజీవరెడ్డి మాట్లాడుతూ..మహిళలు ఇందిరా మహిళశక్తి ద్వారా చాలామందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. మహిళలు ఉపయోగించుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி