నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

79பார்த்தது
నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్
మిలాద్ ఉన్ నబీ పండగ సందర్భంగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ కార్యాలయం ఎవరు కూడా రావద్దని పేర్కొన్నారు. వచ్చే సోమవారం నుంచి యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని చెప్పారు.

தொடர்புடைய செய்தி