బస్సు కెపాసిటి 50 ప్రయాణిoచేది 150

59பார்த்தது
బస్సు కెపాసిటి 50 ప్రయాణిoచేది 150
ఆర్టీసీ బస్సు కెపాసిటి 50 మంది ప్రయాణికులు మాత్రమే నారాయణఖేడ్ లోని ఆర్టీసీ డిపోలోని బస్సులలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్య 150 మంది. అంటే ప్రతీ బస్సులో 100 మంది అదనంగా ప్రమాదకర స్థితిలో ప్రయానిస్తున్నారు. రాఖీ పండుగకి సొంత గ్రామాలకు వచ్చి తిరిగి వెళ్తున్నవారి తాకిడి ఎక్కువగా ఉండడంతో, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులు నడపకపోవడంతో 3 బస్సుల ప్రయాణికులు ఒక్క బస్సులోనే ప్రయాణిస్తున్నారు.

தொடர்புடைய செய்தி