విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసిన సర్పంచ్

375பார்த்தது
విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసిన సర్పంచ్
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మండల్ గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో ఆదివారం ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు సర్పంచ్ జగదీశ్వర్ చారి విద్యార్థులకు స్వెటర్లు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సాయి రెడ్డి టీచర్స్ హాస్టల్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி