నేడు కంగ్టిలో ఓటరు జాబితాపై సమీక్ష

81பார்த்தது
నేడు కంగ్టిలో ఓటరు జాబితాపై సమీక్ష
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో ఓటరు జాబితాపై ఈనెల 19న గుర్తింపు పొందిన పలు రాజకీయ పార్టీల బాధ్యులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సత్తయ్య, ఎంపీఓ సుభాష్ బుధవారం తెలిపారు. కంగ్టి మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.

தொடர்புடைய செய்தி