కంగ్టిలో ఓటరు జాబితా పై సమీక్ష సమావేశం

82பார்த்தது
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపిడిఓ సత్తయ్య, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా తయారీపై చర్చించి సలహాలు సూచనలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ సుభాష్, రాజకీయ పార్టీల నాయకులు, కార్యదర్శులు సిబ్బంది తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி