పుల్కల్ లో అత్యధిక వర్షపాతం నమోదు

82பார்த்தது
జిల్లాలోని పుల్కల్ మండలంలో అత్యధిక వర్షపాతం నమోదయింది. పుల్కల్ మండలంలో 26 మిల్లీమీటర్లు, ఆండోలు మండలంలో 23. 8 మిల్లీమీటర్లు, నిజాంపేట మండలంలో 21. 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 08455 276155 సమాచారం ఇవ్వాలన్నారు.

தொடர்புடைய செய்தி