నూతన మండలంలో తాసిల్దార్ కార్యాలయం ప్రారంభానికి సిద్ధం

581பார்த்தது
నూతన మండలంలో తాసిల్దార్ కార్యాలయం ప్రారంభానికి సిద్ధం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నూతనంగా నిజాంపేట్ మండలాన్ని చేసుకోవడం జరిగింది నిజాంపేట్ మండల తాసిల్దార్ కార్యాలయం మరియు పిహెచ్సి ల కార్యాలయాలు శనివారం రోజున ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. కావున ఈ కార్యాలయాల ఏర్పాట్లను పరిశీలించిన శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి వారి వెంట సర్పంచ్ జగదీశ్వర్ చారి, వైస్ ఎంపీపీ సాయి రెడ్డి, జెడ్పిటిసి లక్ష్మీబాయి, రవీందర్ నాయక్, నర్సింహారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, పిఎసిఎస్ చైర్మన్ లు మండల ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி