పిఎసిఎస్ చైర్మన్‌ను పరామర్శించిన పీసీసీ సభ్యులు

66பார்த்தது
పిఎసిఎస్ చైర్మన్‌ను పరామర్శించిన పీసీసీ సభ్యులు
నాగిల్‌గిద్ద మండల కేంద్రానికి చెందిన మనూర్ మండల్ పిఎసిఎస్ చైర్మన్ శ్రీకాంత్ బైక్ ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకుని శుక్రవారం పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న శ్రీకాంత్ ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సంతోష్ పటేల్, సంగమేష్ పటేల్, బస్వారాజ్ గోందెగమ్మ, సురేష్ షెట్, కొండల్ రెడ్డి, భూపాల్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி